ఆలయ అభివృద్ధికి విరాళం

ఆలయ అభివృద్ధికి విరాళం

NDL: బనగానపల్లె మండలం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో అనంతపురం పట్టణానికి చెందిన శైలజ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు 25,116 రూపాయల విరాళాన్ని వారు ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం శైలజ కుటుంబ సభ్యులు చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు.