VIDEO: సంతాపం వ్యక్తం చేసిన నవీన్ యాదవ్
HYD: జూబ్లీహిల్స్ నూతన కాంగ్రెస్ MLA నవీన్ యాదవ్ తన తొలి ప్రసంగాన్ని GHMC కౌన్సిల్ సమావేశంలో ఇచ్చారు. సాధారణంగా ఎమ్మెల్యేలు తమ తొలి ప్రసంగాన్ని అసెంబ్లీలో ఇవ్వాలని అనుకుంటారు. కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన కేవలం 10 రోజులకే GHMC కౌన్సిల్ సమావేశం జరగడంతో నవీన్ యాదవ్ ఈ మేరకు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాగంటి, అందెశ్రీ, కార్పొరేటర్ మృతి పట్ల సంతాపం తెలిపారు.