నాలుగు రాష్ట్రాల పర్యటనకు మోదీ

ప్రధాని మోదీ రెండు రోజుల పాటు నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, యూపీకి వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్ అలీపుర్దువార్లో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేయనున్నారు. బీహార్ కరకట్లో రూ.48,520 కోట్ల అభివృద్ధి పనులు, యూపీ కాన్పూర్ నగర్లో రూ.20,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.