శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజూ దాదాపు 80 వేల మంతి భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారని, ఈ సీజన్‌లో ఇప్పటికే 24 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.