VIDEO: నేడు రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో ప్రజావాణి

VIDEO: నేడు రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో ప్రజావాణి

RR: రాజేంద్రనగర్‌లోని సర్కిల్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉప కమిషనర్ సురేందర్ రెడ్డి అన్నారు. మైలార్ దేవ్ పల్లి, సులేమాన్ నగర్, శాస్త్రిపురం, రాజేంద్రనగర్ డివిజన్లకు చెందిన ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు.