VIDEO: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం
వనపర్తి: చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మెగారెడ్డి ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతుల దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోని మద్దతు ధర లభిస్తుందని ఆయన అన్నారు. తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తామన్నారు.