వినతులు స్వీకరించిన ఎస్పీ

ELR: ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ప్రతాప్ కిషోర్ సిబ్బంది సమస్యలని వినతుల రూపంలో స్వీకరించారు. జిల్లాలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది సమస్యలు గురించి ఎస్పీకి తెలియచేశారు. వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామనీ హామీ ఇచ్చారు.