మంత్రి పొంగులేటి రేపటి పర్యటన వివరాలు

మంత్రి పొంగులేటి రేపటి పర్యటన వివరాలు

BDK: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఇల్లందు మండలంలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శనివారం ప్రకటించారు. ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ను ప్రారంభిస్తారని, బిసత్యనారాయణపురంలో బ్రిడ్జి నిర్మాణానికి, ఎన్జీవోస్ కాలనీలో లో లెవెల్ బ్రిడ్జి, నెం.2 బస్తిలో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని అన్నారు.