ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో కొండేపి ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి శనివారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తాను నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు. తనను కలిసిన అర్జీదారుల సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.