TG: రాష్ట్ర ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ క్యాడర్ సంఖ్య 139 నుంచి 151కి పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
This site uses cookies. By continuing to browse the site you are agreeing to our use of cookies Find out more here