"ఆ ఏడు మండలాలపై ప్రత్యేక దృష్టి"

"ఆ ఏడు మండలాలపై ప్రత్యేక దృష్టి"

అల్లూరి: ఏజెన్సీలో గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పేర్కొన్నారు. గంజాయి సాగు చేసే వారిని, వినియోగించేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతగిరి, అరకు, గూడెం కొత్తవీధి, జీ.మాడుగుల, ముంచంగిపుట్టు, పెదబయలు, చింతపల్లి మండలాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.