నేడు సీతంపేట శ్రీవారి ఆలయం మూసివేత

నేడు సీతంపేట శ్రీవారి ఆలయం మూసివేత

PPM: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సీతంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం తలుపులు మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకుడు పీజీ కృష్ణమాచార్యులు తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు మూసివేస్తామని, తిరిగి ఆలయం శుద్ధి చేసిన తదుపరి తలుపులు తెరుస్తామని పేర్కొన్నారు. బుధవారం నుంచి యధావిధిగా దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు.