వీరులపాడులో పాస్టర్స్ ఫెలోషిప్ ప్రోగ్రాం

వీరులపాడులో పాస్టర్స్ ఫెలోషిప్ ప్రోగ్రాం

NTR: వీరులపాడు మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రోగ్రాం దాచవరం గ్రామంలో బుధవారం తిమోతి చర్చిలో జరిగింది. మండల ప్రెసిడెంట్ మంద స్వామి దాసు మాట్లాడుతూ.. రానున్న క్రిస్టమస్ వేడుకలు ఘనంగా చెయ్యాలని పిలుపునిచ్చారు. పేదవారికి చేయూతనివ్వాలని అయన కోరారు. దైవ సేవకులు సమాజాని మంచి మార్గంలో ముందుకు నడిపిస్తూ.. తమ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు.