మంచినీటి పైపులైన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

HYD: ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో మూడు లక్షల 50 వేలతో మంచినీటి పైపులైను పనులను ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠాగోపాల్ గురువారం గుర్తించారు. ఈ కార్యక్రమంలో రాంనగర్ కార్పొరేటర్ రవి చారి, యువ నాయకుడు ముఠా జయసింహ శంకర్ ముదిరాజ్, మీడియా ఇంఛార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, వాటర్ వర్క్స్ మేనేజర్ జ్యోతి, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఉన్నారు.