'సమస్యల లోగిల్లలో టిడ్కో ఇళ్లు'

'సమస్యల లోగిల్లలో టిడ్కో ఇళ్లు'

W.G: ప్రభుత్వ ఇళ్లా, ఉద్యాన వనాలా? అని టిడ్కో ఇళ్ళు సమస్యలకు నిలయాలుగా మారాయని సీపీఎం జిల్లా కార్యదర్శి జే.ఎన్.వీ.గోపాలన్ విమర్శించారు. సీపీఎం చేపట్టిన జిల్లా ప్రజా చైతన్య పాదయాత్ర 7వ రోజు ఉత్సాహపూరితంగా తాడేపల్లిగూడెం మండలంలో ఉత్సాసాగింది. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, సత్యనారాయణ, క్రాంతిబాబు, ఎ.అజయకుమార్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.