VIDEO: 'సేంద్రీయ ఎరువులను రైతులు వాడాలి'
శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో డీపీఆర్సీ వారు ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు స్టాల్ను DPO భారతి సౌజన్య ఇవాళ పరిశీలించారు. సంపద కేంద్రాల్లో చెత్త ద్వారా వర్మీ కంపోస్టు తయారీ చేసి అమ్మకాలు జరపాలని తెలిపారు. సేంద్రియ ఎరువులపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కార్యదర్శులకు సూచించారు. సేంద్రియ ఎరువు వలన అధిక పంట దిగుబడి వస్తుందన్నారు.