ముగిసిన బెజ్జంకి స్వామివారి బ్రహ్మోత్సవాలు

ముగిసిన బెజ్జంకి స్వామివారి బ్రహ్మోత్సవాలు

SDPT: బెజ్జంకి శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు ఉత్సవ మూర్తులను ప్రత్యేక వాహనంపై గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేశారు. ఈనెల 25న ప్రారంభమైన ఉత్సవాలు నేటితో సంపూర్ణంగా ముగిశాయి.