విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేసిన మంత్రి

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేసిన మంత్రి

MNCL: ఈనెల 14న నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలను విద్యార్థులు ఎలాంటి భయాందోళన లేకుండా పరీక్షలు రాయాలని రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూర్ ఎస్ఆర్ఆర్ గార్డెన్‌లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు, పెన్సిల్స్ అందించారు.