తిరుమలకు చేరుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

తిరుమలకు చేరుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

TPT: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన గవర్నర్ అబ్దుల్ నజీరు తిరుమలలోని రచన విశ్రాంతి గృహాం వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. గవర్నర్‌‌కు పోలీసులు గౌరవ వందనం అందించారు. కాగా రేపు ఉదయం గవర్నర్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫిషియో సెక్రటరీ డా. హరి జవహర్ లాల్ పాల్గొన్నారు.