సర్పంచ్‌ను పరామర్శించిన మడకశిర వైసీపీ ఇంఛార్జ్

సర్పంచ్‌ను పరామర్శించిన మడకశిర వైసీపీ ఇంఛార్జ్

సత్యసాయి: గుడిబండ మండలం మందలపల్లి సర్పంచ్ అశ్వర్ధ అనారోగ్యంతో తుంకూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మడకశిర వైసీపీ ఇంఛార్జ్ ఈర లక్కప్ప ఆస్పత్రికి వెళ్లి సర్పంచ్‌ను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.