VIDEO: ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

VIDEO: ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

WGL: వరంగల్ నగరంలో ఇస్లామియా కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పేద ప్రజలు ఎక్కడికి వెళ్లలేరని, ఇలాంటి ఎగ్జిబిషన్ లే పేద ప్రజలు చూసేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. 55 రోజులు నిర్వహించే ఎగ్జిబిషన్ చూసి ఆహ్లాదం పొందాలని అన్నారు.