విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో గురువారం స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ. 2,01,107 ఆదాయం లభించిందని ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 75 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 6 మంది భక్తులు లక్మీ గణపతి హోమంలో పాల్గొన్నారన్నారు. అలాగే, 1200 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు.