నవోదయలో అగ్రస్థానం సాధించిన జహీరాబాద్ విద్యార్థి

నవోదయలో అగ్రస్థానం సాధించిన జహీరాబాద్ విద్యార్థి

SRD: జవహర్ నవోదయ ఫలితాల్లో జహీరాబాద్‌కు చెందిన శరత్ చంద్ర మొదటి ర్యాంకు సాధించాడు. కంది మండలం ఓడీఎఫ్‌ని కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న శరత్ చంద్ర 96.25 శాతం మార్కులు సాధించగా రూరల్ కేటగిరీలో మొదటి ర్యాంకు వచ్చింది. తనకు ఉమ్మడి జిల్లాలోని మొదటి ర్యాంకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. శరత్ చంద్రను పలువురు ప్రత్యేకంగా అభినందించారు.