జూద స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురు అరెస్ట్

జూద స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురు అరెస్ట్

BPT: పర్చూరు సీఐ పరిధిలోని చెన్నుబొట్ల అగ్రహారం గ్రామంలో జూదం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు జూదరులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,580 నగదు స్వాధీనం చేసుకున్నారు.