నేడు కొండాపురంలో రక్తదాన శిబిరం

నేడు కొండాపురంలో రక్తదాన శిబిరం

KDP: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ ఆర్మీ ఉద్యోగి ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. కొండాపురంలోని సున్ని హనఫియా మస్జీద్ ఎదురుగా ఈ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు నిర్వహకుడు పీ. హాజీవలి తెలిపారు. ఉదయం 10 నుంచి 4 గంటల వరకు శిబిరం ఉంటుందన్నారు. యువకులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.