భారీగా యాదాద్రి దేవస్థానం నిత్య ఆదాయం

భారీగా యాదాద్రి దేవస్థానం నిత్య ఆదాయం

BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నిత్య ఖజానాకు శనివారం రూ.54,94,232 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్‌తో రూ.288,200, బ్రేక్ దర్శనాలతో రూ.3,20,700, VIP దర్శనాలతో రూ.5 లక్షలు, ప్రసాద విక్రయాలతో రూ.11,45,230, కార్ పార్కింగ్‌తో రూ.5,98,500, వ్రతాలతో రూ.13,53,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిసి ఆదాయం వచ్చిందన్నారు.