ఇఫ్తార్ విందులో పాల్గొన్న BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని C-బాబు కాలనీలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. అయన మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వంలో పేద ముస్లింల కోసం రంజాన్ తోఫా అందజేసేవారని, ప్రస్తుత కాంగ్రెస్ ముస్లింల సంక్షేమం మరచిందన్నారు.