‘TTD ఛైర్మన్ పదవి నుండి బి.ఆర్ నాయుడుని తొలగించాలి’
PPM: తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన సమయం ఇది, వెంటనే బి.ఆర్.నాయుడిని టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలి అని వైసీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు, మాజీ MLA అలజంగి జోగారావు అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నాయుడు అడ్డంగా వీడియో, ఫొటోలతో దొరికిపోయినా నిస్సిగ్గుగా మళ్లీ తిరుమలకు వచ్చి వెంకటేశ్వరస్వామి క్షేత్రాన్ని ఆపవిత్రం చేస్తున్నాడని మాజీ MLA అన్నారు.