'15 లోపు వనరుల సేవలు అందించాలి'
PPM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న విద్యాంజలి పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యా వనరులు, సేవల వివరాలను ఈ నెల 15న తప్పని సరిగా నమోదు చేయాలని డిఈఓ బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులకు చెప్పారు. సేవల రూపంలో మాత్రమే సహకారం అందించాలన్నారు.