గత ప్రభుత్వం శంకుస్థాపనల వరకే పరిమితమైంది: మంత్రి
KRNL: గత ప్రభుత్వం శంకుస్థాపనల వరకే పరిమితమైందని, కూటమి పాలనలో అన్నీ పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి TG భరత్ తెలిపారు. కర్నూలులో రూ. 5 కోట్లతో నిర్మించిన దేవాదాయశాఖ పరిపాలన భవనాన్ని శనివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. CM చంద్రబాబు నేతృత్వంలో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.