యాదాద్రి దేవస్థాన నిత్య ఆదాయ వివరాలు

యాదాద్రి దేవస్థాన నిత్య ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నిత్య ఖజానాకు శుక్రవారం రూ.16,41,672 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్‌తో రూ.1,10,800, బ్రేక్ దర్శనాలతో రూ.96,700, VIP దర్శనాలతో రూ.2,10,000, ప్రసాద విక్రయాలతో రూ.6,14,525, కార్ పార్కింగ్ తో రూ.1,72,500, వ్రతాలతో రూ.1,16,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిసి ఆదాయం వచ్చింది.