ఇందిరమ్మ ఇళ్లకు పెరుగుతున్న సమస్యలు

ఇందిరమ్మ ఇళ్లకు పెరుగుతున్న సమస్యలు

MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు సమస్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి. జన్నారం మండలంలో ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో మండలంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. చెన్నూర్, కాళేశ్వరం నుంచి ఇసుకను తెప్పించుకోవాలంటే లబ్ధిదారులకు వ్యయ, భారం పడుతుంది.