17న జిల్లా పరిషత్ సమావేశం

17న జిల్లా పరిషత్ సమావేశం

ELR: ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశం శుక్రవారం ఉదయం 10గంటలకు ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ కె. భీమేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి జిల్లా పరిషత్ ఛైర్మన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.