ఎస్పీకి డ్రోన్ అంజేసిన జనసేన నాయకుడు
CTR: జనసేన పార్టీ సీనియర్ నాయకుడు లోచన్ శ్రీరామ్ DJI ఎయిర్3Sడ్రోన్ను ఎస్పీ తుషార్ దూడి సమక్షంలో విరాళంగా అందజేశారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, నిర్జన ప్రదేశాలను బహిరంగ మద్యపానం, జూదం, దొంగతనాలు పర్యవేక్షించడానికి ఈ డ్రోన్ ఉపయోగిస్తామని ఎస్పీ తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్, ప్రజా భద్రతను బలోపేతం చేయడానికి ఈ డ్రోన్ ఉపయోగిస్తామన్నారు.