శతాధిక వృద్ధురాలు కన్నుమూత

శతాధిక వృద్ధురాలు కన్నుమూత

W.G: నరసాపురం మండలంలోని యర్రంశెట్టిపాలెంకు చెందిన శతాధిక వృద్ధురాలు అయిశెట్టి అన్నపూర్ణ (115) మంగళవారం కన్నుమూశారు. తుదిశ్వాస విడిచే వరకూ తన పనులు తానే చేసుకుంటూ ఆమె చురుగ్గా ఉండేవారు. అన్నపూర్ణకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఆమె మృతి పట్ల సర్పంచ్ యర్రంశెట్టి నాగముత్యమాంబ సంతాపం వ్యక్తం చేశారు.