ఇరాన్‌పై అమెరికా యుద్ధం ఆపాలి: సీపీఎం

ఇరాన్‌పై అమెరికా యుద్ధం ఆపాలి: సీపీఎం

ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నాగేంద్రప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు ఎస్ నాగేశ్వర్ రెడ్డి బుధవారం డిమాండ్ చేశారు. తిరువూరు సీపీఎం పట్టణ కమిటీ అధ్యర్యంలో బోసుబొమ్మ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. యుద్ధం వలన ఆస్తి, ప్రాణ నష్టం కాకుండా అన్నిదేశాలు సంక్షోభంలో కూరుకు పోతాయన్నారు.