'రైతులు ఎఫ్‌సీవో సభ్యత్వం పొందాలి'

'రైతులు ఎఫ్‌సీవో సభ్యత్వం పొందాలి'

KNR: వీణవంక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు ఎఫ్‌పీవో సభ్యత్వం పొందాలని సంఘం కార్యదర్శి చందుపట్ల ప్రకాశ్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం రూ. 300తో సొసైటీ సభ్యులుగా ఉన్న వారు రూ. 2000 చెల్లించి ఎఫ్‌పీ‌వో సభ్యత్వం తీసుకోవచ్చన్నారు. ఎఫ్‌పీ‌వో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఎన్సీడీసీ ద్వారా ప్రతి సంవత్సరం రూ. 2000 ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు.