ఈ నెల 25న మండల సర్వసభ్య సమావేశం

NDL: ఈనెల 25న ఎంపీపీ కారపాకుల నాగవేణి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు సోమవారం ఎంపీడీవో ప్రసాద్ రెడ్డి తెలిపారు. కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఉంటుందని ఎంపీడీవో ప్రసాద్ రెడ్డి అన్నారు. మండలంలోని అధికారులు ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనాలని ఎంపీడీవో కోరారు.