రోడ్డు ప్రమాదంలో బాలికకు గాయాలు
MDK: తూప్రాన్ పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలిక గాయపడింది. తూప్రాన్లో నివాసముండే రాణి (9) పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డుపై వెళ్తుండగా ఆటో రిక్షా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలిక రాణి తీవ్రంగా గాయపడగా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికకు వైద్య సేవలు అందజేస్తున్నారు.