వెంకటగిరి పోలేరమ్మ ఆలయం వద్ద తనిఖీలు
TPT: ఢిల్లీలో కొన్నిరోజుల క్రితం పేలుడు జరిగిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ జారీ చేసింది. ఈ సందర్భంగా సీఐ ఏవీ రమణ వెంకటగిరిలోని పోలేరమ్మ ఆలయ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.