నేటి కూరగాయల ధరల వివరాలు

నేటి కూరగాయల ధరల వివరాలు

కృష్ణా: గన్నవరం రైతు బజార్‌లో కేజీలలో కూరగాయల ధరలను వ్యవసాయ వాణిజ్య శాఖ అధికారులు శనివారం తెలిపారు. టమాటా రూ.17, వంకాయ రూ.20, బెండకాయ రూ.20, పచ్చిమిర్చి రూ.29, కాకరకాయ రూ.30, బీర రూ.26/32, క్యాబేజీ రూ.15, క్యారెట్ రూ.29, దొండకాయ రూ.16, బంగాళదుంప రూ.28, గోరుచిక్కుళ్లు రూ.28, దోస రూ.18, అల్లం రూ.50, బీట్రూట్ రూ.29, కీరదోస రూ.33, ఉల్లిపాయలు రూ.23గా ఉన్నాయి.