గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీ

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీ

ELR: పెదపాడు మండలం వట్లూరు బాలికల గురుకుల పాఠశాలను గురువారం ఎంపీ మహేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి, భోజనశాలను తనిఖీ చేసి, వసతి సౌకర్యాలు, ఆహార పదార్థాల మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలను పరిశుభ్రంగా, అన్ని సౌకర్యాలతో, ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్న సిబ్బందిని, అధికారులను అభినందించారు.