అగ్ని బాధితులకు ఎమ్మెల్యే భరోసా

అగ్ని బాధితులకు ఎమ్మెల్యే భరోసా

PLD: ఇటీవల అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భరోసా ఇచ్చారు. చీకటిగలపాలెం గ్రామానికి చెందిన రావూరి అనిత, ముప్పరాజువారిపాలెంకు చెందిన షేక్ చిన్నసాంబి కుటుంబాలను వారి కార్యాలయంలో పరామర్శించారు. బాధితులకు బియ్యం బస్తా, వంట సామాన్లు, బట్టలు ఆర్థిక సహాయంగా అందజేశారు.