భారత్ చుట్టూ ఉగ్రవాద విస్తరణకు పాక్ కుట్రలు
భారత్ చుట్టూ ఉగ్రవాద విస్తరణకు పాక్ కుట్రలు పన్నుతోంది. ఇందుకోసం నేపాల్, బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో నివాసాలు, ట్రైనింగ్ సెంటర్లు సిద్ధం చేయాలని నిర్ణయించింది. భారత్-బంగ్లా, నేపాల్-భారత్ సరిహద్దులకు కొన్ని కి.మీటర్ల దూరంలో ఉగ్రస్థావరాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. OP సింధూర్ తర్వాత ఇవి మరింత వేగవంతమయ్యాయని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.