'కంటి వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి'

'కంటి వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి'

SKLM: కంటి వ్యాధుల పట్ల జాగ్రత్తలు వహించాలని ఎల్ వి ప్రసాద్ ఆసుపత్రి విజన్ సెంటర్ కో ఆర్డినేటర్ ముద్దాడ అప్పలనాయుడు తెలిపారు. హిరమండలం పంచాయతీ సుభలయ గ్రామంలో కంటి పరీక్ష కేంద్రంలో మంగళవారం విజన్ టెక్నీషియన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి సమస్యలు గుర్తించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.