శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా.. 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 63,887 మంది భక్తులు దర్శించుకోగా.. 22,561 మంది తలనీలాలు సమర్పించారు. రూ.3.79 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.