వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..!

వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..!

వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తికి రూ.6,850 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.18వేలు పలకగా... వండర్ హాట్(WH) మిర్చి రూ.19వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.15,000 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.