జిల్లా బీజేపీ అధ్యక్షుడి మాతృమూర్తి మృతి

జిల్లా బీజేపీ అధ్యక్షుడి మాతృమూర్తి మృతి

RR: జిల్లా బీజేపీ అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి వనిపల్లి భారతి దేవి మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీ ఈటల రాజేందర్ భారతి దేవి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సాహెబ్ నగర్ శ్మశానవాటికలో భారతీ దేవి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.