ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌ పేరుతో రూ. 93 వేలు టోకరా

ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌ పేరుతో రూ. 93 వేలు టోకరా

కరీంనగర్ మారుతీనగర్‌కు చెందిన శ్రీరామోజు రఘు ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో లాభాలు వస్తాయని నమ్మిన సైబర్ మోసగాళ్లకు రూ. 93 వేల వరకు మోసపోయాడు. మొదట రూ. 20 వేల ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత మరో దశల్లో డబ్బులు పంపాడు. లాభాలు రాకపోవడంతో మోసపోయినట్టు గ్రహించి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. త్రీటౌన్ సీఐ కేసు నమోదు చేసినట్టు తెలిపారు.