VIDEO: ఖమ్మంలో తగ్గిన కొత్త మిర్చి ధర.!
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ. 15,175, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ. 7,900, కొత్త మిర్చి రూ. 16,119 పత్తి ధర రూ. 7,100 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి రూ. 75 పెరగగా.. నాన్ ఏసీ మిర్చి ధర రూ. 100, కొత్త మిర్చి రూ. 81 తగ్గగా.. అటు పత్తి ధర స్థిరంగా ఉంది.